మాజీ స్పీకర్ కోడెల ద్వితీయ వర్ధంతి... నివాళి అర్పించిన అచ్చెన్నాయుడు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏపీ అసెంబ్లీ మొదటి స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్దంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యలయంలో జరిగింది.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండవ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు ఇతర పార్టీ నేతలు కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వీడియో