శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో కోణార్క్ ఎక్స్ప్రేస్ రైలు ఢీకొని ఐదుగురు మరణించారు. గోహౌతి ఎక్స్ ప్రెస్ దిగి పక్కనే ఉన్న ట్రాక్ పై నుండి పట్టాలు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు మరణించారు. గోహౌతి ఎక్స్ ప్రెస్ రైలు దిగి పక్కనే ఉన్న ట్రాక్ పై నుండి పట్టాలు దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
