Asianet News TeluguAsianet News Telugu

దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో చెలరేగిన మంటలు.. కుప్పం రైల్వే స్టేషన్‌లో నిలిపివేత.. పరుగులు తీసిన ప్రయాణికులు..

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. 

fire break out in bengaluru howrah duronto express train near kuppam
Author
First Published Nov 27, 2022, 1:39 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలును రైలును కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆపారు. వెంటనే రైలులోని ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios