Asianet News TeluguAsianet News Telugu

20మందిని కరిచిన పిచ్చికుక్క (వీడియో)

కృష్ణాజిల్లా, తిరువూరు పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారినల్లా కరుస్తుండడంతో జనాలు బెంబేలెత్తి పోయారు. 

dog bite 20 members in krishna district - bsb
Author
hyderabad, First Published Dec 23, 2020, 12:58 PM IST

కృష్ణాజిల్లా, తిరువూరు పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారినల్లా కరుస్తుండడంతో జనాలు బెంబేలెత్తి పోయారు. 

"

తిరువూరులోని బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్, మున్సిపల్ కార్యాలయం శివారులో యథేచ్ఛగా తిరుగుతూ, కనపడిన వారినల్లా కాటేసింది. ఇలా మొత్తం 20 మందిని కరిచింది. 

కుక్కకాటుకు బలైన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios