Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు పై కేసు ఉపసంహరణ.. ఆనందంలో టీడీపీ శ్రేణులు

చంద్రబాబు, లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

case withdraw on chandrababu and lokesh in highcourt
Author
Hyderabad, First Published Sep 26, 2018, 11:53 AM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లపై ఉన్న అవినీతి ఆరోపణల కేసును ఉపసంహరించుకున్నారు. చంద్రబాబు, లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

కాగా..ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దీంతో శ్రవణ్‌కుమార్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios