తాడేపల్లి, జగజ్జివన్ రావు కాలనీలో  గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. నగదు ఇవ్వాలంటూ వంశీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు.

తాడేపల్లి, జగజ్జివన్ రావు కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. నగదు ఇవ్వాలంటూ వంశీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

స్థానికులు అడ్డుకోవడంతో, స్థానికులపై కూడా యువకులు దాడి చేశారు. అనంతరం ఓ మహిళ మెడలో బంగారు చైన్ ను లాక్కొని యువకులు పరారయ్యారు. బాధితులు పొలీస్ స్టేషన్లో 5 గురు యువకులపై ఫిర్యాదు చేశారు.

గత కొంతకాలంగా నులకపేట, ఎర్రక్వారీ, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి దౌర్జన్యాలకు యువత పాల్పడుతున్నారు.