Asianet News TeluguAsianet News Telugu

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్దం... షెడ్యూల్ ప్రకటించిన ఏపి సర్కార్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ను ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.  

AP government  released SSC Public  Exams Schedule
Author
Amaravathi, First Published Jan 3, 2020, 4:15 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

పరీక్షల షెడ్యూల్‌

మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1

మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2

మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌

మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1

మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2

మార్చి 30 : గణితం పేపర్‌ 1

మార్చి 31 : గణితం పేపర్‌ 2

ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1

ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2

ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
*
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2*

ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌

ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు

Follow Us:
Download App:
  • android
  • ios