1:25 PM IST
ప్రణాళికా విభాగానికి
రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమయ్యే వివిధ ప్రణాళికలను రూపొందించే రాష్ట్ర ప్రణాళికా సంస్థకు రూ.1,403.17 కోట్లు .
1:22 PM IST
మధ్యాహ్న భోజన పథకం
ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు గాను రూ. 156 కోట్లు
1:16 PM IST
రియల్టైమ్ గవర్నెన్స్
రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి రూ. 172 కోట్లు
1:15 PM IST
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా రూ. 1100 కోట్లు .
1:14 PM IST
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ. 1200 కోట్లు
1:12 PM IST
కాపుల సంక్షేమం
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల సంక్షేమం కోసం నెలకొల్పబడిన కాపు కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లు
1:07 PM IST
చేనత రంగం
రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు గాను రూ. 225 కోట్లు
1:06 PM IST
రాష్ట్రంలో రైల్వే హెల్ప్ లైన్
రాష్ట్రంలో రైల్వే హెల్ప్లైన్ ఏర్పాటు కోసం రూ. 180 కోట్లు
1:05 PM IST
ఎన్ఆర్ఈజీఎస్
ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 1000 కోట్లు
1:03 PM IST
రాజధాని ల్యాండ్ పూలింగ్ నిమిత్తం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం రూ. 226 కోట్లు
1:02 PM IST
డప్పు కళాకారులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్లు
* వయసు పైబడి జీవనాధారం కోల్పోయిన డప్పు కళాకారుల పెన్షన్ కోసం రూ. 108 కోట్లు
* ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ల కోసం రూ. 100 కోట్లు
1:00 PM IST
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ.10,401.05 కోట్లు
* వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 2,133.62 కోట్లు
12:59 PM IST
వైశ్య కార్పోరేషన్
ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం నెలకొల్పిన వైశ్య కార్పోరేషన్కు రూన 50 కోట్లను కేటాయించారు.
12:58 PM IST
బ్రాహ్మణ కార్పోరేషన్కు నిధులు
బ్రాహ్మణుల సంక్షేమానికి నెలకొల్పిన బ్రాహ్మణ కార్పోరేషన్కు రూ.100 కోట్లను కేటాయించారు
12:57 PM IST
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సాయం
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే నిరుపేద విద్యార్ధుల కోసం ఉద్దేశించిన ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణకు రూ.100 కోట్లు
12:56 PM IST
ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి
ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి రూ.100 కోట్లు
12:53 AM IST
చంద్రన్న పెళ్లి కానుక
నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిఖర్చుల కోసం ఉద్దేశించిన చంద్రన్న పెళ్లికానుకకు గాను..
* చంద్రన్న పెళ్లి కానుక(బీసీ) లకు రూ. 175 కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక (ఎస్సీ)లకు రూ. 128 కోట్లు
12:52 PM IST
అన్నాక్యాంటీన్లు
పేదవారికి రూ.5 కే భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు.
12:51 PM IST
చంద్రన్న భీమా
చంద్రన్న భీమా పథకం కోసం రూ.354.02 కోట్లు
12:50 AM IST
నిరుద్యోగ భృతి పెంపు
నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 1000 నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంపు
12:49 PM IST
పసుపు-కుంకుమ పథకానికి
డ్వాక్రా అక్కాచెల్లెళ్ల కోసం ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ పథకం నిమిత్తం రూ. 4 వేల కోట్లు.
12:48 PM IST
ఉద్యానవన శాఖ
హార్టికల్చర్ రంగ అభివృద్ధి కోసం రూ. 124 కోట్లు.
12:47 PM IST
వ్యవసాయ ఆధునీకీకరణ, విత్తనాభివృద్ధి
వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు వీలుగా రూ. 300.17 కోట్లను కేటాయించారు. అలాగే మేలైన విత్తనాభివృద్ధి కోసం రూ.200 కోట్లు.
12:45 PM IST
ధరల నియంత్రణకు నిధి
మార్కెట్ ధరల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులను స్ధిరీకరించేందుకు గాను రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
12:44 PM IST
క్షత్రియుల సంక్షేమం
క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లను కేటాయించారు.
12:43 PM IST
డ్రైవర్ల సంక్షేమం కోసం సాధికారిక సంస్థ ఏర్పాటు
ప్రభుత్వేతర రంగాల్లో ఉన్న డ్రైవర్ల సంక్షేమానికి ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు చేశారు. డ్రైవర్ల సాధికారిక సంస్థను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమల రూ. 150 కోట్లను కేటాయించారు.
12:41 PM IST
చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహకాలు
చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామిక వేత్తల కోసం రూ. 400 కోట్లను కేటాయించారు.
12:40 PM IST
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు విడివిడిగా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రజల నిమిత్తం రూపొందించించిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు యనమల విడివిడిగా నిధులను కేటాయించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిమిత్తం రూ. 14,363.34 కోట్లను, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ. 5.385.31 కోట్లను కేటాయించారు.
12:38 PM IST
ఇళ్ల స్థలాల సేకరణకు
నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు గాను.. అవసరమైన కాలనీలు నిర్మించేందుకు ఇళ్ల సేకరణ పనుల దృష్ట్యా రూ.500 కోట్లను కేటాయించారు.
12:36 PM IST
కార్మిక, ఉపాధి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ రంగానికి రూ. 1,225.75 కోట్లను కేటాయించారు.
12:34 PM IST
క్రీడల అభివృద్ధికి
రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,982.74 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
12:33 PM IST
స్త్రీ, శిశు సంక్షేమం
రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల శ్రేయస్సు కోసం స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు రూ. 3,408.66 కోట్లను కేటాయించారు.
12:32 PM IST
రోడ్లు, భవనాల శాఖ
రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి, మరమ్మత్తుల కోసం రోడ్లు భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లను కేటాయించారు.
12:31 PM IST
సాంఘిక సంక్షేమం
సాంఘిక సంక్షేమ రంగానికి రూ. 6,861.60 కోట్లను కేటాయించారు
12:29 AM IST
స్కిల్ డెవలప్మెంట్
యువతకు వృత్తి, ఉద్యోగాలకు శిక్షణ నిచ్చే ఉద్దేశ్యంతో నెలకొల్పబడిన స్కిల్ డెవలప్మెంట్ శాఖకు రూ. 458.66 కోట్లను కేటాయించారు
12:28 PM IST
రెవెన్యూ శాఖకు
రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లను కేటాయించారు
12:26 PM IST
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 35,182.61 కోట్లను కేటాయించారు
12:25 PM IST
మైనార్టీ సంక్షేమం
మైనార్టీ సంక్షేమానికి ఈ సారి బడ్జెట్లో రూ. 1,308.73 కోట్లు కేటాయించారు.
12:19 PM IST
పురపాలక శాఖకు
పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం ఇతర అవసరాల కోసం రూ. 7,979.34 కోట్లను కేటాయించారు
12:16 PM IST
ఐటీ శాఖకు
రాష్ట్రంలో కమ్యూనికేషన్లు, సమాచారం, సాంకేతిక శాఖకు గాను రూ. 1,006.81 కోట్లను కేటాయించారు.
12:13 PM IST
పరిశ్రమలకు
భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతుల కల్పనకు గాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు.. ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ. 300 కోట్లను కేటాయించింది.
12:09 PM IST
గృహనిర్మాణ రంగానికి
పేదల గృహావసరాలు తీర్చే ప్రణాళికలో ఇప్పటికే ఎన్టీఆర్ నగర్ కాలనీలు నిర్మిస్తున్న ప్రభుత్వం. ఈ రంగానికి రూ. 4,079.10 కోట్లను కేటాయించింది.
12:06 PM IST
వైద్యశాఖకు
వైద్యానికి పెద్ద పీట వేసిన సర్కార్ రూ. 10, 032.15 కోట్లను ఈ రంగానికి కేటాయించింది.
12:03 PM IST
ఉన్నత విద్యకు రూ. 3.171.63 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 3.171.63 కోట్లను, అలాగే ప్రాథమిక విద్యకు రూ. 22, 783.37 కోట్లను కేటాయించారు.
12:01 PM IST
బీసీ సంక్షేమానికి రూ.8, 242.64 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.8, 242.64 కోట్లను కేటాయించారు.
11:55 AM IST
రూ. 2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
2018-19 ఏడాదికి గాను తాత్కాలిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ను రూ. 2.26 లక్షల కోట్లతో కేటాయించారు. ఇందులో రూ. 1.80 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం, ఆర్ధిక లోటు అంచనా రూ. 32, 390.68 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29.596.33 కోట్లు
11:53 AM IST
11వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల
ఆర్ధికమంత్రి హోదాలో యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంలో 11వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు
11:47 AM IST
బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల
ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ బడ్జెట్ 2019-20 ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
11:00 AM IST
బడ్జెట్ అంచనా రూ.2,26,177.53 కోట్లు
రూ.2,26,177.53 కోట్లతో ఈ సారి బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో రూ. 2,294 కోట్లు రెవెన్యూ లోటు కింద రూ. 32,390 కోట్లను ద్రవ్యలోటు కింద పేర్కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలానికి కేటాయింపులు.
12:19 AM IST
న్యాయశాఖకు
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, నగర స్థాయిల్లో ఉన్న వివిధ స్థానిక కోర్టుల అవసరాల నిమిత్తం ఈ బడ్జెట్లో రూ. 911.81 కోట్లను కేటాయించారు.
12:16 AM IST
సాగునీటి రంగానికి
రాష్ట్రంలో పంటలు పండించేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి రంగం అభివృద్ధికి గానూ రూ. 16,852.47 కోట్లను కేటాయించింది.
12:13 AM IST
పశువుల సంరక్షణకు
రాష్ట్రంలో పశువుల సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని ఆర్ధిక మంత్రి తెలిపారు. నాణ్యమైన పశుగ్రాసం కొనుగోలు కోసం రూ.200 కోట్లతో పాటు పశువుల బీమా కోసం రూ.200 కోట్లను కేటాయించింది.
12:09 AM IST
రైతుల కోసం మరో పథకం
రైతుల్ని ఆదుకునేందుకుగాను అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను రూ. 5 వేల కోట్లను కేటాయించింది.
12:06 AM IST
హోంశాఖకు
రాష్ట్ర భద్రతా అవసరాలకు గాను హోంశాఖకు రూ. 6,397.94 కోట్లను కేటాయించారు.
12:03 AM IST
పౌర సరఫరాల శాఖకు
పౌర సరఫరాల శాఖకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 3, 763.42 కోట్లను కేటాయించారు,.
12:01 AM IST
పర్యావరణం, అటవీ శాఖకు రూ. 491.93 కోట్లు
పర్యావరణం, అటవీ శాఖకు రూ. 491.93 కోట్లు కేటాయించారు.
12:00 AM IST
వ్యవసాయ రంగానికి రూ.12,732.97 కోట్లు
వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్లో రూ.12,732.97 కోట్లను కేటాయించారు.
అలాగే పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖకు రూ.2,030.87 కోట్లను కేటాయించారు
1:25 PM IST:
రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమయ్యే వివిధ ప్రణాళికలను రూపొందించే రాష్ట్ర ప్రణాళికా సంస్థకు రూ.1,403.17 కోట్లు .
1:22 PM IST:
ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు గాను రూ. 156 కోట్లు
1:15 PM IST:
రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి రూ. 172 కోట్లు
1:14 PM IST:
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా రూ. 1100 కోట్లు .
1:14 PM IST:
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ. 1200 కోట్లు
1:12 PM IST:
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల సంక్షేమం కోసం నెలకొల్పబడిన కాపు కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లు
1:06 PM IST:
రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు గాను రూ. 225 కోట్లు
1:05 PM IST:
రాష్ట్రంలో రైల్వే హెల్ప్లైన్ ఏర్పాటు కోసం రూ. 180 కోట్లు
1:05 PM IST:
ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 1000 కోట్లు
1:03 PM IST:
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం రూ. 226 కోట్లు
1:02 PM IST:
* వయసు పైబడి జీవనాధారం కోల్పోయిన డప్పు కళాకారుల పెన్షన్ కోసం రూ. 108 కోట్లు
* ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ల కోసం రూ. 100 కోట్లు
1:00 PM IST:
* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ.10,401.05 కోట్లు
* వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 2,133.62 కోట్లు
12:58 PM IST:
ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం నెలకొల్పిన వైశ్య కార్పోరేషన్కు రూన 50 కోట్లను కేటాయించారు.
12:57 PM IST:
బ్రాహ్మణుల సంక్షేమానికి నెలకొల్పిన బ్రాహ్మణ కార్పోరేషన్కు రూ.100 కోట్లను కేటాయించారు
12:56 PM IST:
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే నిరుపేద విద్యార్ధుల కోసం ఉద్దేశించిన ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణకు రూ.100 కోట్లు
12:56 PM IST:
ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి రూ.100 కోట్లు
1:17 PM IST:
నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిఖర్చుల కోసం ఉద్దేశించిన చంద్రన్న పెళ్లికానుకకు గాను..
* చంద్రన్న పెళ్లి కానుక(బీసీ) లకు రూ. 175 కోట్లు
* చంద్రన్న పెళ్లి కానుక (ఎస్సీ)లకు రూ. 128 కోట్లు
12:53 PM IST:
పేదవారికి రూ.5 కే భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు.
12:50 PM IST:
చంద్రన్న భీమా పథకం కోసం రూ.354.02 కోట్లు
12:55 PM IST:
నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 1000 నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంపు
12:49 PM IST:
డ్వాక్రా అక్కాచెల్లెళ్ల కోసం ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ పథకం నిమిత్తం రూ. 4 వేల కోట్లు.
12:48 PM IST:
హార్టికల్చర్ రంగ అభివృద్ధి కోసం రూ. 124 కోట్లు.
12:47 PM IST:
వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు వీలుగా రూ. 300.17 కోట్లను కేటాయించారు. అలాగే మేలైన విత్తనాభివృద్ధి కోసం రూ.200 కోట్లు.
12:45 PM IST:
మార్కెట్ ధరల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులను స్ధిరీకరించేందుకు గాను రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
12:44 PM IST:
క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లను కేటాయించారు.
12:43 PM IST:
ప్రభుత్వేతర రంగాల్లో ఉన్న డ్రైవర్ల సంక్షేమానికి ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు చేశారు. డ్రైవర్ల సాధికారిక సంస్థను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమల రూ. 150 కోట్లను కేటాయించారు.
12:42 PM IST:
చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామిక వేత్తల కోసం రూ. 400 కోట్లను కేటాయించారు.
12:40 PM IST:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రజల నిమిత్తం రూపొందించించిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు యనమల విడివిడిగా నిధులను కేటాయించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిమిత్తం రూ. 14,363.34 కోట్లను, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ. 5.385.31 కోట్లను కేటాయించారు.
12:38 PM IST:
నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు గాను.. అవసరమైన కాలనీలు నిర్మించేందుకు ఇళ్ల సేకరణ పనుల దృష్ట్యా రూ.500 కోట్లను కేటాయించారు.
12:36 PM IST:
రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ రంగానికి రూ. 1,225.75 కోట్లను కేటాయించారు.
12:35 PM IST:
రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,982.74 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
12:33 PM IST:
రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల శ్రేయస్సు కోసం స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు రూ. 3,408.66 కోట్లను కేటాయించారు.
12:32 PM IST:
రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి, మరమ్మత్తుల కోసం రోడ్లు భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లను కేటాయించారు.
12:31 PM IST:
సాంఘిక సంక్షేమ రంగానికి రూ. 6,861.60 కోట్లను కేటాయించారు
12:30 PM IST:
యువతకు వృత్తి, ఉద్యోగాలకు శిక్షణ నిచ్చే ఉద్దేశ్యంతో నెలకొల్పబడిన స్కిల్ డెవలప్మెంట్ శాఖకు రూ. 458.66 కోట్లను కేటాయించారు
12:28 PM IST:
రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లను కేటాయించారు
12:26 PM IST:
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 35,182.61 కోట్లను కేటాయించారు
12:25 PM IST:
మైనార్టీ సంక్షేమానికి ఈ సారి బడ్జెట్లో రూ. 1,308.73 కోట్లు కేటాయించారు.
12:19 PM IST:
పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం ఇతర అవసరాల కోసం రూ. 7,979.34 కోట్లను కేటాయించారు
12:16 PM IST:
రాష్ట్రంలో కమ్యూనికేషన్లు, సమాచారం, సాంకేతిక శాఖకు గాను రూ. 1,006.81 కోట్లను కేటాయించారు.
12:13 PM IST:
భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతుల కల్పనకు గాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు.. ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ. 300 కోట్లను కేటాయించింది.
12:09 PM IST:
పేదల గృహావసరాలు తీర్చే ప్రణాళికలో ఇప్పటికే ఎన్టీఆర్ నగర్ కాలనీలు నిర్మిస్తున్న ప్రభుత్వం. ఈ రంగానికి రూ. 4,079.10 కోట్లను కేటాయించింది.
12:06 PM IST:
వైద్యానికి పెద్ద పీట వేసిన సర్కార్ రూ. 10, 032.15 కోట్లను ఈ రంగానికి కేటాయించింది.
12:03 PM IST:
ఉన్నత విద్యకు రూ. 3.171.63 కోట్లను, అలాగే ప్రాథమిక విద్యకు రూ. 22, 783.37 కోట్లను కేటాయించారు.
12:01 PM IST:
బీసీ సంక్షేమానికి రూ.8, 242.64 కోట్లను కేటాయించారు.
12:23 PM IST:
2018-19 ఏడాదికి గాను తాత్కాలిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ను రూ. 2.26 లక్షల కోట్లతో కేటాయించారు. ఇందులో రూ. 1.80 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం, ఆర్ధిక లోటు అంచనా రూ. 32, 390.68 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29.596.33 కోట్లు
11:53 AM IST:
ఆర్ధికమంత్రి హోదాలో యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంలో 11వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు
11:48 AM IST:
ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ బడ్జెట్ 2019-20 ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
11:00 AM IST:
రూ.2,26,177.53 కోట్లతో ఈ సారి బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో రూ. 2,294 కోట్లు రెవెన్యూ లోటు కింద రూ. 32,390 కోట్లను ద్రవ్యలోటు కింద పేర్కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలానికి కేటాయింపులు.
12:20 PM IST:
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, నగర స్థాయిల్లో ఉన్న వివిధ స్థానిక కోర్టుల అవసరాల నిమిత్తం ఈ బడ్జెట్లో రూ. 911.81 కోట్లను కేటాయించారు.
12:17 PM IST:
రాష్ట్రంలో పంటలు పండించేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి రంగం అభివృద్ధికి గానూ రూ. 16,852.47 కోట్లను కేటాయించింది.
12:14 PM IST:
రాష్ట్రంలో పశువుల సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని ఆర్ధిక మంత్రి తెలిపారు. నాణ్యమైన పశుగ్రాసం కొనుగోలు కోసం రూ.200 కోట్లతో పాటు పశువుల బీమా కోసం రూ.200 కోట్లను కేటాయించింది.
12:11 PM IST:
రైతుల్ని ఆదుకునేందుకుగాను అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను రూ. 5 వేల కోట్లను కేటాయించింది.
12:08 PM IST:
రాష్ట్ర భద్రతా అవసరాలకు గాను హోంశాఖకు రూ. 6,397.94 కోట్లను కేటాయించారు.
12:04 PM IST:
పౌర సరఫరాల శాఖకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 3, 763.42 కోట్లను కేటాయించారు,.
12:01 PM IST:
పర్యావరణం, అటవీ శాఖకు రూ. 491.93 కోట్లు కేటాయించారు.
11:57 AM IST:
వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్లో రూ.12,732.97 కోట్లను కేటాయించారు.
అలాగే పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖకు రూ.2,030.87 కోట్లను కేటాయించారు