ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

AP Finance Minister yanamala ramakrishnudu introduces budget, live Updates

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌ను రూ. 2.26 లక్షల కోట్లతో రూపొందించారు. ఇందులో రూ. 1.80 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం, ఆర్ధిక లోటు అంచనా రూ. 32, 390.68 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29.596.33 కోట్లు.

1:25 PM IST

ప్రణాళికా విభాగానికి

రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమయ్యే వివిధ ప్రణాళికలను రూపొందించే రాష్ట్ర ప్రణాళికా సంస్థకు రూ.1,403.17 కోట్లు .

1:22 PM IST

మధ్యాహ్న భోజన పథకం

ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు గాను రూ. 156 కోట్లు

1:16 PM IST

రియల్‌టైమ్ గవర్నెన్స్

రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి రూ. 172 కోట్లు

1:15 PM IST

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా రూ. 1100 కోట్లు . 

1:14 PM IST

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ. 1200 కోట్లు

1:12 PM IST

కాపుల సంక్షేమం

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల సంక్షేమం కోసం నెలకొల్పబడిన కాపు కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లు

1:07 PM IST

చేనత రంగం

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు గాను రూ. 225 కోట్లు 

1:06 PM IST

రాష్ట్రంలో రైల్వే హెల్ప్ ‌లైన్

రాష్ట్రంలో రైల్వే హెల్ప్‌లైన్ ఏర్పాటు కోసం రూ. 180 కోట్లు

1:05 PM IST

ఎన్‌ఆర్ఈజీఎస్

ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 1000 కోట్లు
 

1:03 PM IST

రాజధాని ల్యాండ్ పూలింగ్ నిమిత్తం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం రూ. 226 కోట్లు

1:02 PM IST

డప్పు కళాకారులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్లు

* వయసు పైబడి జీవనాధారం కోల్పోయిన డప్పు కళాకారుల పెన్షన్ కోసం రూ. 108 కోట్లు

* ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తుల పెన్షన్ల కోసం రూ. 100 కోట్లు 

1:00 PM IST

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు

* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ.10,401.05 కోట్లు

* వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 2,133.62 కోట్లు

12:59 PM IST

వైశ్య కార్పోరేషన్

ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం నెలకొల్పిన వైశ్య కార్పోరేషన్‌కు రూన 50 కోట్లను కేటాయించారు.

12:58 PM IST

బ్రాహ్మణ కార్పోరేషన్‌కు నిధులు

బ్రాహ్మణుల సంక్షేమానికి నెలకొల్పిన బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లను కేటాయించారు

12:57 PM IST

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సాయం

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే నిరుపేద విద్యార్ధుల కోసం ఉద్దేశించిన ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణకు రూ.100 కోట్లు

12:56 PM IST

ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి

ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి రూ.100 కోట్లు

12:53 AM IST

చంద్రన్న పెళ్లి కానుక

నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిఖర్చుల కోసం ఉద్దేశించిన చంద్రన్న పెళ్లికానుకకు గాను..

* చంద్రన్న పెళ్లి కానుక(బీసీ) లకు రూ. 175 కోట్లు

* చంద్రన్న పెళ్లి కానుక (ఎస్సీ)లకు రూ. 128 కోట్లు

12:52 PM IST

అన్నాక్యాంటీన్లు

పేదవారికి రూ.5 కే భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు.

12:51 PM IST

చంద్రన్న భీమా

చంద్రన్న భీమా పథకం కోసం రూ.354.02 కోట్లు

12:50 AM IST

నిరుద్యోగ భృతి పెంపు

నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 1000 నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంపు

12:49 PM IST

పసుపు-కుంకుమ పథకానికి

డ్వాక్రా అక్కాచెల్లెళ్ల కోసం ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ పథకం నిమిత్తం రూ. 4 వేల కోట్లు.

12:48 PM IST

ఉద్యానవన శాఖ

హార్టికల్చర్ రంగ అభివృద్ధి కోసం రూ. 124 కోట్లు.

12:47 PM IST

వ్యవసాయ ఆధునీకీకరణ, విత్తనాభివృద్ధి

వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు వీలుగా రూ. 300.17 కోట్లను కేటాయించారు. అలాగే మేలైన విత్తనాభివృద్ధి కోసం రూ.200 కోట్లు. 

12:45 PM IST

ధరల నియంత్రణకు నిధి

మార్కెట్ ధరల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులను స్ధిరీకరించేందుకు గాను రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

12:44 PM IST

క్షత్రియుల సంక్షేమం

క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లను కేటాయించారు.

12:43 PM IST

డ్రైవర్ల సంక్షేమం కోసం సాధికారిక సంస్థ ఏర్పాటు

ప్రభుత్వేతర రంగాల్లో ఉన్న డ్రైవర్ల సంక్షేమానికి ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. డ్రైవర్ల సాధికారిక సంస్థను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమల రూ. 150 కోట్లను కేటాయించారు.

12:41 PM IST

చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహకాలు

చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామిక వేత్తల కోసం రూ. 400 కోట్లను కేటాయించారు.

12:40 PM IST

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు విడివిడిగా

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రజల నిమిత్తం రూపొందించించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు యనమల విడివిడిగా నిధులను కేటాయించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిమిత్తం రూ. 14,363.34 కోట్లను, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 5.385.31 కోట్లను కేటాయించారు. 

12:38 PM IST

ఇళ్ల స్థలాల సేకరణకు

నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు గాను.. అవసరమైన కాలనీలు నిర్మించేందుకు ఇళ్ల సేకరణ పనుల దృష్ట్యా రూ.500 కోట్లను కేటాయించారు. 

12:36 PM IST

కార్మిక, ఉపాధి

రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ రంగానికి రూ. 1,225.75 కోట్లను కేటాయించారు. 

12:34 PM IST

క్రీడల అభివృద్ధికి

రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,982.74 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. 

12:33 PM IST

స్త్రీ, శిశు సంక్షేమం

రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల శ్రేయస్సు కోసం  స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు రూ. 3,408.66 కోట్లను కేటాయించారు. 

12:32 PM IST

రోడ్లు, భవనాల శాఖ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి, మరమ్మత్తుల కోసం రోడ్లు భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లను కేటాయించారు.

12:31 PM IST

సాంఘిక సంక్షేమం

సాంఘిక సంక్షేమ రంగానికి రూ. 6,861.60 కోట్లను కేటాయించారు


 

12:29 AM IST

స్కిల్ డెవలప్‌మెంట్

యువతకు వృత్తి, ఉద్యోగాలకు శిక్షణ నిచ్చే ఉద్దేశ్యంతో నెలకొల్పబడిన స్కిల్ డెవలప్‌మెంట్ శాఖకు రూ. 458.66 కోట్లను కేటాయించారు

12:28 PM IST

రెవెన్యూ శాఖకు

రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లను కేటాయించారు

12:26 PM IST

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 35,182.61 కోట్లను కేటాయించారు

12:25 PM IST

మైనార్టీ సంక్షేమం

మైనార్టీ సంక్షేమానికి ఈ సారి బడ్జెట్‌లో రూ. 1,308.73 కోట్లు కేటాయించారు.

12:19 PM IST

పురపాలక శాఖకు

పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం ఇతర అవసరాల కోసం రూ. 7,979.34 కోట్లను కేటాయించారు

12:16 PM IST

ఐటీ శాఖకు

రాష్ట్రంలో కమ్యూనికేషన్లు, సమాచారం, సాంకేతిక శాఖకు గాను రూ. 1,006.81 కోట్లను కేటాయించారు. 

12:13 PM IST

పరిశ్రమలకు

భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతుల కల్పనకు గాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌ ఏర్పాటు.. ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ. 300 కోట్లను కేటాయించింది. 

12:09 PM IST

గృహనిర్మాణ రంగానికి

పేదల గృహావసరాలు తీర్చే ప్రణాళికలో ఇప్పటికే ఎన్టీఆర్ నగర్ కాలనీలు నిర్మిస్తున్న ప్రభుత్వం. ఈ రంగానికి రూ. 4,079.10 కోట్లను కేటాయించింది.

12:06 PM IST

వైద్యశాఖకు

వైద్యానికి పెద్ద పీట వేసిన సర్కార్ రూ. 10, 032.15 కోట్లను ఈ రంగానికి కేటాయించింది.

12:03 PM IST

ఉన్నత విద్యకు రూ. 3.171.63 కోట్లు

ఉన్నత విద్యకు రూ. 3.171.63 కోట్లను, అలాగే ప్రాథమిక విద్యకు రూ. 22, 783.37 కోట్లను కేటాయించారు.

12:01 PM IST

బీసీ సంక్షేమానికి రూ.8, 242.64 కోట్లు

బీసీ సంక్షేమానికి రూ.8, 242.64 కోట్లను కేటాయించారు.

11:55 AM IST

రూ. 2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

2018-19 ఏడాదికి గాను తాత్కాలిక బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌ను రూ. 2.26 లక్షల కోట్లతో కేటాయించారు. ఇందులో రూ. 1.80 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం, ఆర్ధిక లోటు అంచనా రూ. 32, 390.68 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29.596.33 కోట్లు

11:53 AM IST

11వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల

ఆర్ధికమంత్రి హోదాలో యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంలో 11వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు

11:47 AM IST

బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల

ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ బడ్జెట్ 2019-20 ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

11:00 AM IST

బడ్జెట్ అంచనా రూ.2,26,177.53 కోట్లు

రూ.2,26,177.53 కోట్లతో ఈ సారి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో రూ. 2,294 కోట్లు రెవెన్యూ లోటు కింద రూ. 32,390 కోట్లను ద్రవ్యలోటు కింద పేర్కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలానికి కేటాయింపులు. 

12:19 AM IST

న్యాయశాఖకు

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, నగర స్థాయిల్లో ఉన్న వివిధ స్థానిక కోర్టుల అవసరాల నిమిత్తం ఈ బడ్జెట్‌లో రూ. 911.81 కోట్లను కేటాయించారు.

12:16 AM IST

సాగునీటి రంగానికి

రాష్ట్రంలో పంటలు పండించేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి రంగం అభివృద్ధికి గానూ రూ. 16,852.47 కోట్లను కేటాయించింది.

12:13 AM IST

పశువుల సంరక్షణకు

రాష్ట్రంలో పశువుల సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని ఆర్ధిక మంత్రి తెలిపారు. నాణ్యమైన పశుగ్రాసం కొనుగోలు కోసం రూ.200 కోట్లతో పాటు పశువుల బీమా కోసం రూ.200 కోట్లను కేటాయించింది. 

12:09 AM IST

రైతుల కోసం మరో పథకం

రైతుల్ని ఆదుకునేందుకుగాను అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను రూ. 5 వేల కోట్లను కేటాయించింది. 

12:06 AM IST

హోంశాఖకు

రాష్ట్ర భద్రతా అవసరాలకు గాను హోంశాఖకు రూ. 6,397.94 కోట్లను కేటాయించారు.

12:03 AM IST

పౌర సరఫరాల శాఖకు

పౌర సరఫరాల శాఖకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 3, 763.42 కోట్లను కేటాయించారు,.

12:01 AM IST

పర్యావరణం, అటవీ శాఖకు రూ. 491.93 కోట్లు

పర్యావరణం, అటవీ శాఖకు రూ. 491.93 కోట్లు కేటాయించారు.

12:00 AM IST

వ్యవసాయ రంగానికి రూ.12,732.97 కోట్లు

వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్‌లో రూ.12,732.97 కోట్లను కేటాయించారు. 
అలాగే పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖకు రూ.2,030.87 కోట్లను కేటాయించారు

1:25 PM IST:

రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమయ్యే వివిధ ప్రణాళికలను రూపొందించే రాష్ట్ర ప్రణాళికా సంస్థకు రూ.1,403.17 కోట్లు .

1:22 PM IST:

ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు గాను రూ. 156 కోట్లు

1:15 PM IST:

రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి రూ. 172 కోట్లు

1:14 PM IST:

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు వీలుగా రూ. 1100 కోట్లు . 

1:14 PM IST:

ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ. 1200 కోట్లు

1:12 PM IST:

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపుల సంక్షేమం కోసం నెలకొల్పబడిన కాపు కార్పోరేషన్ నిమిత్తం రూ. 1000 కోట్లు

1:06 PM IST:

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు గాను రూ. 225 కోట్లు 

1:05 PM IST:

రాష్ట్రంలో రైల్వే హెల్ప్‌లైన్ ఏర్పాటు కోసం రూ. 180 కోట్లు

1:05 PM IST:

ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 1000 కోట్లు
 

1:03 PM IST:

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం రూ. 226 కోట్లు

1:02 PM IST:

* వయసు పైబడి జీవనాధారం కోల్పోయిన డప్పు కళాకారుల పెన్షన్ కోసం రూ. 108 కోట్లు

* ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తుల పెన్షన్ల కోసం రూ. 100 కోట్లు 

1:00 PM IST:

* వృద్ధులు, వితంతువుల పెన్షన్ల నిమిత్తం రూ.10,401.05 కోట్లు

* వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 2,133.62 కోట్లు

12:58 PM IST:

ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం నెలకొల్పిన వైశ్య కార్పోరేషన్‌కు రూన 50 కోట్లను కేటాయించారు.

12:57 PM IST:

బ్రాహ్మణుల సంక్షేమానికి నెలకొల్పిన బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లను కేటాయించారు

12:56 PM IST:

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే నిరుపేద విద్యార్ధుల కోసం ఉద్దేశించిన ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణకు రూ.100 కోట్లు

12:56 PM IST:

ఇమామ్ మౌజన్ కార్యక్రమానికి రూ.100 కోట్లు

1:17 PM IST:

నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిఖర్చుల కోసం ఉద్దేశించిన చంద్రన్న పెళ్లికానుకకు గాను..

* చంద్రన్న పెళ్లి కానుక(బీసీ) లకు రూ. 175 కోట్లు

* చంద్రన్న పెళ్లి కానుక (ఎస్సీ)లకు రూ. 128 కోట్లు

12:53 PM IST:

పేదవారికి రూ.5 కే భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు.

12:50 PM IST:

చంద్రన్న భీమా పథకం కోసం రూ.354.02 కోట్లు

12:55 PM IST:

నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 1000 నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంపు

12:49 PM IST:

డ్వాక్రా అక్కాచెల్లెళ్ల కోసం ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ పథకం నిమిత్తం రూ. 4 వేల కోట్లు.

12:48 PM IST:

హార్టికల్చర్ రంగ అభివృద్ధి కోసం రూ. 124 కోట్లు.

12:47 PM IST:

వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు వీలుగా రూ. 300.17 కోట్లను కేటాయించారు. అలాగే మేలైన విత్తనాభివృద్ధి కోసం రూ.200 కోట్లు. 

12:45 PM IST:

మార్కెట్ ధరల్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులను స్ధిరీకరించేందుకు గాను రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

12:44 PM IST:

క్షత్రియుల సంక్షేమానికి రూ. 50 కోట్లను కేటాయించారు.

12:43 PM IST:

ప్రభుత్వేతర రంగాల్లో ఉన్న డ్రైవర్ల సంక్షేమానికి ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. డ్రైవర్ల సాధికారిక సంస్థను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమల రూ. 150 కోట్లను కేటాయించారు.

12:42 PM IST:

చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామిక వేత్తల కోసం రూ. 400 కోట్లను కేటాయించారు.

12:40 PM IST:

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ తరగతుల ప్రజల నిమిత్తం రూపొందించించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు యనమల విడివిడిగా నిధులను కేటాయించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిమిత్తం రూ. 14,363.34 కోట్లను, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 5.385.31 కోట్లను కేటాయించారు. 

12:38 PM IST:

నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు గాను.. అవసరమైన కాలనీలు నిర్మించేందుకు ఇళ్ల సేకరణ పనుల దృష్ట్యా రూ.500 కోట్లను కేటాయించారు. 

12:36 PM IST:

రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ రంగానికి రూ. 1,225.75 కోట్లను కేటాయించారు. 

12:35 PM IST:

రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,982.74 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. 

12:33 PM IST:

రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల శ్రేయస్సు కోసం  స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు రూ. 3,408.66 కోట్లను కేటాయించారు. 

12:32 PM IST:

రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధి, మరమ్మత్తుల కోసం రోడ్లు భవనాల శాఖకు రూ. 5,382.83 కోట్లను కేటాయించారు.

12:31 PM IST:

సాంఘిక సంక్షేమ రంగానికి రూ. 6,861.60 కోట్లను కేటాయించారు


 

12:30 PM IST:

యువతకు వృత్తి, ఉద్యోగాలకు శిక్షణ నిచ్చే ఉద్దేశ్యంతో నెలకొల్పబడిన స్కిల్ డెవలప్‌మెంట్ శాఖకు రూ. 458.66 కోట్లను కేటాయించారు

12:28 PM IST:

రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ శాఖకు రూ. 5,546.94 కోట్లను కేటాయించారు

12:26 PM IST:

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 35,182.61 కోట్లను కేటాయించారు

12:25 PM IST:

మైనార్టీ సంక్షేమానికి ఈ సారి బడ్జెట్‌లో రూ. 1,308.73 కోట్లు కేటాయించారు.

12:19 PM IST:

పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం ఇతర అవసరాల కోసం రూ. 7,979.34 కోట్లను కేటాయించారు

12:16 PM IST:

రాష్ట్రంలో కమ్యూనికేషన్లు, సమాచారం, సాంకేతిక శాఖకు గాను రూ. 1,006.81 కోట్లను కేటాయించారు. 

12:13 PM IST:

భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతుల కల్పనకు గాను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌ ఏర్పాటు.. ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ. 300 కోట్లను కేటాయించింది. 

12:09 PM IST:

పేదల గృహావసరాలు తీర్చే ప్రణాళికలో ఇప్పటికే ఎన్టీఆర్ నగర్ కాలనీలు నిర్మిస్తున్న ప్రభుత్వం. ఈ రంగానికి రూ. 4,079.10 కోట్లను కేటాయించింది.

12:06 PM IST:

వైద్యానికి పెద్ద పీట వేసిన సర్కార్ రూ. 10, 032.15 కోట్లను ఈ రంగానికి కేటాయించింది.

12:03 PM IST:

ఉన్నత విద్యకు రూ. 3.171.63 కోట్లను, అలాగే ప్రాథమిక విద్యకు రూ. 22, 783.37 కోట్లను కేటాయించారు.

12:01 PM IST:

బీసీ సంక్షేమానికి రూ.8, 242.64 కోట్లను కేటాయించారు.

12:23 PM IST:

2018-19 ఏడాదికి గాను తాత్కాలిక బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌ను రూ. 2.26 లక్షల కోట్లతో కేటాయించారు. ఇందులో రూ. 1.80 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం, ఆర్ధిక లోటు అంచనా రూ. 32, 390.68 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29.596.33 కోట్లు

11:53 AM IST:

ఆర్ధికమంత్రి హోదాలో యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంలో 11వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు

11:48 AM IST:

ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ బడ్జెట్ 2019-20 ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

11:00 AM IST:

రూ.2,26,177.53 కోట్లతో ఈ సారి బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిలో రూ. 2,294 కోట్లు రెవెన్యూ లోటు కింద రూ. 32,390 కోట్లను ద్రవ్యలోటు కింద పేర్కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కాలానికి కేటాయింపులు. 

12:20 PM IST:

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, నగర స్థాయిల్లో ఉన్న వివిధ స్థానిక కోర్టుల అవసరాల నిమిత్తం ఈ బడ్జెట్‌లో రూ. 911.81 కోట్లను కేటాయించారు.

12:17 PM IST:

రాష్ట్రంలో పంటలు పండించేందుకు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీటి రంగం అభివృద్ధికి గానూ రూ. 16,852.47 కోట్లను కేటాయించింది.

12:14 PM IST:

రాష్ట్రంలో పశువుల సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని ఆర్ధిక మంత్రి తెలిపారు. నాణ్యమైన పశుగ్రాసం కొనుగోలు కోసం రూ.200 కోట్లతో పాటు పశువుల బీమా కోసం రూ.200 కోట్లను కేటాయించింది. 

12:11 PM IST:

రైతుల్ని ఆదుకునేందుకుగాను అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను రూ. 5 వేల కోట్లను కేటాయించింది. 

12:08 PM IST:

రాష్ట్ర భద్రతా అవసరాలకు గాను హోంశాఖకు రూ. 6,397.94 కోట్లను కేటాయించారు.

12:04 PM IST:

పౌర సరఫరాల శాఖకు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 3, 763.42 కోట్లను కేటాయించారు,.

12:01 PM IST:

పర్యావరణం, అటవీ శాఖకు రూ. 491.93 కోట్లు కేటాయించారు.

11:57 AM IST:

వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్‌లో రూ.12,732.97 కోట్లను కేటాయించారు. 
అలాగే పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖకు రూ.2,030.87 కోట్లను కేటాయించారు