Asianet News TeluguAsianet News Telugu

రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ వసూళ్లు: కన్నా

తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ సొమ్ముకు లెక్కేలేదన్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ డబ్బంతా ఏం చేశారో సీఎం చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ap bjp chief kanna laxminarayana fires on tdp govt
Author
Nellore, First Published Sep 26, 2018, 3:46 PM IST

నెల్లూరు: తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ సొమ్ముకు లెక్కేలేదన్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ డబ్బంతా ఏం చేశారో సీఎం చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  
నెల్లూరు జిల్లాలో పర్యటించిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఏపీలో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios