Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా జోరు: 24 గంటల్లో 14,996 కేసులు, మొత్తం 13,02,589కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 14,996కరోనాకేసులునమోదయ్యాయి.దీంతోరాష్ట్రంలో కరోనాకేసులు13,02,589కిచేరుకొన్నాయి. 

andhra pradesh reports 14996 new corona cases, total rises to 13,02,589 lns
Author
Guntur, First Published May 10, 2021, 5:56 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 14,996కరోనాకేసులునమోదయ్యాయి.దీంతోరాష్ట్రంలో కరోనాకేసులు13,02,589కిచేరుకొన్నాయి. కరోనాతో ఒక్క రోజులోనే 81మంది మరణించారు.కరోనాతో పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరిలో 10 మంది, విశాఖపట్టణంలో 9 మంది, నెల్లూరు, విజయనగరంలలో 8మంది చొప్పున చనిపోయారు.చిత్తూరు, కర్నూల్ లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, శ్రీకాకుళంలలో నలుగురి చొప్పున, అనంతపురంలో ముగ్గురు, కడపలో ఇద్దరు కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8791కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో అనంతపురంలో 639, చిత్తూరులో 1543, తూర్పుగోదావరిలో2352, గుంటూరులో1575, కడపలో1224, కృష్ణాలో666, కర్నూల్ లో948, నెల్లూరులో 1432, ప్రకాశంలో 639, శ్రీకాకుళంలో,  1298,విశాఖపట్టణంలో1618, విజయనగరంలో 629, పశ్చిమగోదావరిలో 429 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనా నుండి 16,167 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,04,431 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,28,059 మంది నుండి శాంపిల్స్ సేకరించారు.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-99,416, మరణాలు 732
చిత్తూరు-1,41,480, మరణాలు 1033
తూర్పుగోదావరి-1,65,545, మరణాలు 781
గుంటూరు -1,22,097, మరణాలు 791
కడప -73138, మరణాలు 502
కృష్ణా -70,624 మరణాలు 818
కర్నూల్ -93,646, మరణాలు 601
నెల్లూరు -94,329, మరణాలు 664
ప్రకాశం -83,607, మరణాలు 675
శ్రీకాకుళం-86,654, మరణాలు 436
విశాఖపట్టణం -99,437, మరణాలు 735
విజయనగరం -58,910, మరణాలు 376
పశ్చిమగోదావరి-1,10,811 మరణాలు 647

 

 

Follow Us:
Download App:
  • android
  • ios