కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణేకు చెందిన కొందరు సిద్ధవటంలోని పెన్నా నది వద్దకు విహారయాత్ర కోసం వచ్చారు. ఈ క్రమంలో కొందరు నదిలో ఈతకెళ్లి నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణేకు చెందిన కొందరు సిద్ధవటంలోని పెన్నా నది వద్దకు విహారయాత్ర కోసం వచ్చారు. ఈ క్రమంలో కొందరు నదిలో ఈతకెళ్లి నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred