Asianet News TeluguAsianet News Telugu

మండీ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం..

మండీ బిర్యానీ తిన్న 13మంది అస్వస్థతకు గురైన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. 

13 people fell sick after eating Mandi biryani, three critical condition in Visakhapatnam - bsb
Author
First Published Oct 10, 2023, 8:09 AM IST

విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మండీ బిర్యానీ తిన్న మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం వెలుగు చూడడంతో మండీ క్రూడ్స్  యజమానిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios