నిజాంపేటలో ఘోర ప్రమాదం... ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

Chaitanya Kiran | Updated : Sep 14 2023, 04:02 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. 

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. నిజాంపేట ఎన్ఆర్ఐ కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు గాయపడ్డారు. ప్రాణనష్టమేమీ జరగలేదని... గాయపడిన భవననిర్మాణ కూలీలు లక్ష్మి, అనితల పరిస్థితి కూడా మెరుగ్గానే వున్నట్లు సమాచారం.నిజాంపేట రెండో వార్డులోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓ భవనం స్లాబ్ వేస్తుండగా మొదటి, రెండో అంతస్తు కుప్పకూలిపోయాయి. డిజైన్ సరిగ్గా లేకపోవడం, హడావుడిగా నాసిరకం పనులు చేయడంవల్లే భవనం కుప్పుకూలినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ అనుమతితోనే నిర్మాణం చేపడుతున్నట్లు నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. 

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly
Read more