గాంధీలో ఉద్రిక్తత.. సీఎం రావాలంటూ డిమాండ్..

Jun 10, 2020, 12:51 PM IST

గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడులకు నిరసనగా విధులను బహిష్కరించి, తమకు న్యాయం చేయమంటూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  చాలా రోజులుగా దాడులు జరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదంటూ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ 
సమస్యను సీఎం కేసీఆర్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.