Mar 23, 2020, 2:58 PM IST
కరోనావైరస్ అరికట్టడంలో కేవలం ప్రభుత్వాలకే కాదు ప్రజలకూ బాధ్యత ఉంది. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు అత్యవసరం అయితే తప్ప బైటికి రావద్దు. కానీ అమీర్ పేట్ మైత్రీవనంలో జనాలు టూవీలర్, ఫోర్ వీలర్స్ లో వస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఎంతో సంయమనంగా వారిని ఇళ్లకు వెళ్లమని చెబుతున్నారు. ఆ వీడియో....