తెలంగాణ లాక్‌డౌన్ : నిబంధనలు బేఖాతరు..

Mar 23, 2020, 5:03 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ అంబులెన్స్ లు దొంగచాటుగా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డాయి. పేషెంట్లు ముసుగులో హైదరాబాద్ నుండి విజయవాడకు వీరు ప్రయాణిస్తున్నారు. ఇందుకోసం మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. అంబులెన్స్ లను చెక్ చేయకుండా పోలీసులు గుడ్డిగా పంపించివేస్తుండడంతో ఈ రవాణా యదేచ్ఛగా సాగుతోంది.