కల్నల్ సంతోష్ బాబు కు గవర్నర్ తమిళిసై, కేటీఆర్ సహా ప్రముఖుల నివాళి

Jun 17, 2020, 10:52 PM IST

చైనా దాష్టీకానికి బలైన సంతోష్ బాబు పార్థివదేహానికి హైదరాబాద్ లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి,మల్లారెడ్డి, డిజీపీ ,మేయర్, సైబరాబాద్ సీపీ నివాళులు అర్పించారు.