పాతబస్తీలో ఘనంగా బోనాల ఉత్సవాలు... దేవాలయాలకు కేసీఆర్ సర్కార్ ఆర్థిక సాయం

Chaitanya Kiran | Updated : Jul 27 2021, 03:00 PM IST

హైదరాబాద్: ఆషాడ మాసంలో తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బోనాల పండగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

హైదరాబాద్: ఆషాడ మాసంలో తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బోనాల పండగ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే బోనాల పండగను ఘనంగా జరిపేందుకు వివిధ ఆలయాలకు ఆర్దిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పాతబస్తీ, గోషామహల్, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని 572 దేవాలయాల కమిటీసభ్యులకు 2.37 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి తలసాని.  పాతబస్తీలోని హరిబౌలి లోని బంగారు మైసమ్మ ఆలయం, అక్కన్న మాదన్న దేవాలయం, బేల ముత్యాలమ్మ దేవాలయం, గౌలిపురాలోని భారతమాత, లాల్ దర్వాజ తదితర ఆలయాల వద్ద బోనాల ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పరిశీలించారు. 

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly