Feb 21, 2020, 4:05 PM IST
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. తిమ్మాపూర్ లోని మహాత్మనగర్ లో కొత్తగా కడుతున్న ఓ ఇంట్లో ఓనర్లకు తెలియకుండా రాత్రిపూట ఎవరో క్షుద్రపూజలు నిర్వహించారు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న ఓనర్ వెంకట నర్సు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.