రాజన్న సిరిసిల్లజిల్లాలో పంచాయితీ ఉద్యోగిపై ఎంపిటిసి భర్త దాడి

Oct 10, 2020, 5:18 PM IST

 వెంకటాపూర్  గ్రామ పంచాయితీలో బతుకమ్మ చీరల పంపిణీ అనంతరం పంచాయితీ ఉద్యోగి చందన మల్లేశం పై  దాడి జరిగింది .  స్థానిక ఎంపిటిసి పందిళ్ళ నాగరాణి భర్త పర్శరాములు అకారణంగా దాడి చేసిన సిసి దృశ్యాలు  ఫుటేజీలో రికార్డయినావి .