video news : గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన సైదిరెడ్డి

Siva Kodati | Updated : Oct 30 2019, 06:52 PM IST

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఇటీవలి ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే సైది రెడ్డి అమరవీరుల స్థూపాన్నిసందర్శించారు. ఈ కార్యక్రమంలోమంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచెర్ల భూపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో హుజూర్ నగర్  కార్యకర్తలు పాల్గొన్నారు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి బుధవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఇటీవలి ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే సైది రెడ్డి అమరవీరుల స్థూపాన్నిసందర్శించారు. ఈ కార్యక్రమంలోమంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచెర్ల భూపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో హుజూర్ నగర్  కార్యకర్తలు పాల్గొన్నారు.

Google News Follow Us
04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly