వట్టెం రిజర్వాయర్ పనులను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి (వీడియో)

Aug 28, 2019, 4:43 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కేసీఆర్ పరిశీలిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని వట్టెం రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్బెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు.