Mar 27, 2020, 10:22 AM IST
సికింద్రాబాద్ లో ఓ వ్యక్తి నాలుగురోజుల కిందట లండన్ నుండి వచ్చాడు. కరోనా తీవ్రపరిణామాలు, లాక్ డౌన్ ల నేపథ్యంలో స్వచ్ఛందంగా అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడిని 108 వాహనంలో గాంధీ దవాఖానకు తరలించారు.