కరోనా బాధలు : నిత్యావసరాలు పంపిణీ చేస్తూ.. కంటతడి పెట్టిన కావ్య కిషన్ రెడ్డి

Apr 20, 2020, 5:16 PM IST

రత్నానగర్ కమ్యూనిటీ హల్,సనత్ నగర్ హిందు పబ్లిక్ స్కూల్ వద్ద పేదలకు ఫుడ్ ప్యాకేట్స్,నిత్యావసర వస్తువులను కావ్య కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా 20 వేల మాస్కులు కుట్టించామని వాటిని త్వరలోనే పంచుతామన్నారు.  రేపు మరో 22 టన్నుల  కూరగాయలు పంపిణీ చేస్తామన్నారు.