May 15, 2020, 5:37 PM IST
హైదరాబాద్ జీడిమెట్ల పి.ఎస్.పరిధిలోని చింతల్ లో దారుణం జరిగింది. నడి రోడ్డు పై ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే చూసినవాళ్లు స్పందించి గోనెపట్టాలతో మంటలు ఆర్పేశారు. అయితే ఇతను ఎందుకు కాల్చుకున్నాడనే విషయాలు తెలియరాలేదు.