ఒక్క కాలనీని సేవ్ చేయడానికి మమ్మల్ని బలి చేశారు.. స్థానికుల ఆవేదన...

Oct 17, 2020, 12:43 AM IST

రామాంతపూర్ లోని పెద్ద చెరువు, చిన్నచెరువుకు గండి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలైన నేతాజీనగర్, శాంతి నగర్, ఇంద్రనగర్, కేసీఆర్ నగర్, సత్య నగర్లలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లతో సహా అన్నీ నీటిలో కొట్టుకుపోవడంతో భవిష్యత్ ఏంటీ అనే ఆందోళనలో ఉన్నారు. పైన ఉన్న ప్రాంతాల వాళ్లు సేఫ్ గా ఉండాలంటే మమ్మల్ని బలి చేస్తారా? అని ఆవేదన చెందుతున్నారు.