Video: హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : ప్రచారానికి తరలిన TRS నాయకులు

Oct 18, 2019, 9:52 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భాగంగా, నెరేడుచర్ల trs పార్టీ ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, కార్యకర్తలు, ఆయా ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. నేతలంతా ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడుతూ, కారు గుర్తుకే ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించాలని కోరారు.