మామూలోడు కాడు: దిమ్మతిరిగే లంచం తీసుకుంటూ పట్టబడిన నాగరాజు

Aug 15, 2020, 9:54 AM IST

 1 కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా  ACB కి పట్టుబడిన కీసర మండల తహసీల్దారు నాగారాజు.కీసర మండలం లోని 28 ఎకరాల భూమి పట్టా పాస్ బుక్కుల కోసం డబ్బును డిమాండ్ చేసాడు.