Jun 10, 2020, 12:57 PM IST
కరోనా వైరస్ మీద ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జలుబు, దగ్గు ఉంటే కరోనా గొంతులో ఉంటుంది. అవి లేకపోతే టక్కున కడుపులో పడి.. చచ్చిపోతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఆ
వీడియో..