Feb 27, 2020, 11:14 AM IST
నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కారు ముందు టైరు పేలడంతో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు పీఏ పల్లి (మం)వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.