పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగి.. పూజలు.. ఎక్కడంటే...

Apr 7, 2020, 1:38 PM IST

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి, పూజ చేసి వారి పట్ట కృతజ్ఞత చూపించిందో మహిళ. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా పల్లడంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో...