ఆమె ఏం చెప్పాలనుకుందో ఆమెకే అర్థమయినట్టు లేదు... : పి. చిదంబరం

Feb 4, 2020, 4:20 PM IST

మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం బడ్జెట్‌పై నిరాశ వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను ‘ఫస్ట్ షో తర్వాత బాంబు పేల్చిన సినిమా’ అని పేర్కొన్నారు. "160 నిమిషాల తరువాత బడ్జెట్లో ఎటువంటి కథనం లేకపోవడం దురదృష్టకరమని అందుకే బడ్జెట్ రెండోరోజే వార్తాపత్రికల మొదటిపేజీల నుండి కనుమరుగయ్యిందని ఎద్దేవా చేశారు.