ట్రేడ్ మార్క్ హాగ్ తో ట్రంప్ కి స్వాగతం పలికిన మోడీ

Feb 24, 2020, 1:45 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్ కు చేరుకొన్నారు. ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీతో పాటు  గుజరాత్ సీఎం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.