Video : ఆథ్యాత్మిక కేంద్రమైనా చట్టానికి లోబడాల్సిందే...

Jan 9, 2020, 11:54 AM IST

కావేరీ కాలింగ్ కోసం సేకరించిన ఫండ్స్ వివరాలు, నిధులు సేకరించిన విధానాలకు సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కర్ణాటక హైకోర్టు సద్గురు జగ్గీ వాసుదేవ్ నడుపుతున్న ఇషా ఫౌండేషన్‌ను కోరింది.ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చడానికి ఇషా ఫౌండేషన్‌ రైతుల నుంచి డబ్బు వసూలు చేసిందని ఇషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలయ్యింది.