Video : నిరసనకు వచ్చి..వాళ్లలో వాళ్లే గొడవపడ్డ రైతులు...

Dec 11, 2019, 12:12 PM IST

మధ్యప్రదేశ్ లో యూరియా కొరతమీద నిరసనకు దిగిన రైతుల మధ్య గొడవ జరిగింది. రైతులు ఒకరిమీద ఒకరు రాళ్లు రువ్వుకుని మరీ గొడవపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని అశోక్నగర్ లో మంగళవారం జరిగింది.