Feb 22, 2020, 11:28 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా ముస్తాబవుతోంది. ఆగ్రాలో గోడలపై ‘రాధే రాధే ట్రంప్’ పేరు పెయింట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 24 న భారతదేశానికి వస్తున్న ట్రంప్ తాజ్ మహల్ నూ సందర్శించనున్నారు. ప్రస్తుతం తాజ్ మహల్ లో బీటిఫికేషన్ డ్రైవ్ జరుగుతోంది.