జామియాలో కాల్పులు : నిరసన తెలిపిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Jan 31, 2020, 5:22 PM IST

ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పులకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని ఐటిఓ దగ్గర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు బైఠాయించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.