video news : ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ప్రారంభించిన ప్రధాని

Nov 9, 2019, 4:33 PM IST

పంజాబ్, గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ దగ్గరున్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను  శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ రోజు బయలుదేరింది.