Feb 24, 2020, 12:00 PM IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో గుజరాత్ అంతా ముక్తకంఠంతో నమస్తే ట్రంప్ అంటున్నట్టుగా ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తెలిపారు. అహ్మదాబాద్ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ట్రంప్, మోడీలు సంయుక్తంగా పాల్గొనే నమస్తే ట్రంప్ ఈవెంట్ లో భాగంగా అక్కడ రకరకాల కళారూపాలు, పాటలను కళాకారులు ఆలపిస్తున్నారు. మీరు కూడా వాటిని ఒకసారి చూడండి.