ఢిల్లీ అధికారిక నివాసంలో జెండా ఎగురవేసిన మంత్రి కిషన్ రెడ్డి

Aug 15, 2020, 1:23 PM IST

ఢిల్లీ లోని తన అధికార నివాసంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న హోమ్ శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి . దేశ రక్షణ కోసం సేవలు నిర్వహిస్తున్న అధికారులను అభినందించారు .