కరోనా వైరస్ : మాస్కుల తయారీ కేంద్రాలకు పెరిగిన గిరాకీ...

Jan 31, 2020, 4:24 PM IST

కరోనా వైరస్ పుణ్యమా అని తమిళనాడులో మాస్కుల వ్యాపారం పెరిగింది. మాస్కులు తయారుచేసే కంపెనీలకు మునుపెన్నడూ లేనంత గిరాకీ రావడంతో ఆ కంపెనీలు సిబ్బందిని అధిక గంటలు పనిచేయిస్తున్నాయి. ఈ కంపెనీలు చైనాకు మాస్కులను ఎగుమతి చేస్తాయి.