ఉమ్మడి పౌర స్మృతి పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందన... ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్

Feb 14, 2022, 8:47 PM IST

దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే..! ఉమ్మడి పౌర స్మృతి ని అమల్లోకి తీసుకురావాలా వద్ద అనే విషయం పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందించారు.  హిజాబ్ నుండి మొదలుకొని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల వరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తో ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం స్టే ట్యూన్డ్ ... !