ఇలాంటి ఆడోళ్లే అలాంటి హంతకులను పుట్టిస్తారు : కంగనారనౌత్

Jan 24, 2020, 12:23 PM IST

'నిర్భయ తల్లి దోషులను క్షమించాలి' అని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. జైసింగ్ ను ఆ దోషులతో నాలుగు రోజులు జైలులో ఉంచితే తెలుస్తుంది. ఇలాంటి ఆడవాళ్లే అలాంటి రాక్షసులకు, హంతకులకు జన్మనిస్తారంటూ తీవ్రంగా వ్యాఖ్యనించింది.