శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఐజీగా తెలంగాణ కేడర్ మహిళా ఐపీఎస్

Sep 1, 2020, 5:58 PM IST

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ సెక్టార్ కి సిఆర్‌పిఎఫ్, ఐజి గా ఐపిఎస్ అధికారి చారు సిన్హా  నియమితులయ్యారు. ఇది దేశంలోనే అత్యంత ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఒకటి.  ఈ సెక్టార్ లో తొలిసారిగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇన్స్పెక్టర్ జనరల్ గా మహిళా ఐపిఎస్ అధికారి గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.