Galam Venkata Rao | Published: Jan 26, 2025, 10:33 PM IST
దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సవాల్లో హిమాచల్ ప్రదేశ్ సాంస్కృతిక నృత్యం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రదర్శన చూసి ఫిదా అయిపోయారు.