Aug 9, 2019, 2:55 PM IST
నిన్న ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రపంచ దేశాలకు కాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారం అని దీనిపైన ఎవ్వరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చురకలు అంటించారు. ఇంతకు ప్రధాని స్పీచ్ ఆంతర్యమేమి?