Feb 17, 2020, 4:23 PM IST
అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్నిఅధిష్టించి ట్రిపుల్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేశారు. కేజ్రీవాల్ 3.0 అని అభిమానులతో అనిపించుకున్నారు. ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.