ఈ 5 పండ్లు... ఎన్నో రోగాలకు దివ్య ఔషధాలు

May 21, 2022, 10:50 AM IST

పండ్లతోనే ఆరోగ్యం అన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ జ్వరం నుంచి మొదలు పెడితే.. దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. అంతేకాదు అనేక రోగాల నుంచి మనల్ని కాపాడే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కూడా సహాయపడతారు. ఇంతకీ ఏయే పండ్లను తింటే ఏయే రోగాలు దూరమవుతాయో తెలుసుకుందాం పదండి.