ఒకేరాష్ట్రం- ఒకే రాజధాని : అమరావతి కోసం అమెరికాలో ఎన్నారైల నిరసనలు

Jan 14, 2020, 1:34 PM IST

అమరావతి రాజధానికి మద్దతుగా అమెరికాలోని ఎన్ఆర్ఐలు ర్యాలీ చేశారు. రిచ్ మండ్ విర్జీనియా ప్రాంతంలో ఎన్నారైలు ఓకే రాష్ట్రం, ఓకే రాజధాని పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.