పండ్ల మార్కెట్లో భార్యతో రిషికపూర్.. పాతదే.. కానీ వైరల్ వీడియో..

May 1, 2020, 4:08 PM IST

భార్య నీతూ కపూర్ తో కలిసి పండ్లు కొనడానికి వచ్చిన రిషీకపూర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రిషికపూర్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భార్య నీతూసింగ్ తో కలిసి మార్కెట్లో సందడిచేసిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చూడండి...